epaper
Thursday, January 15, 2026
epaper

హెచ్‌–1బీ వీసాదారులకు అమెరికా షాక్‌

హెచ్‌–1బీ వీసాదారులకు అమెరికా షాక్‌
సోషల్ మీడియా వెట్టింగ్‌తో ఇంటర్వ్యూలు వాయిదా
భారత్‌లోనే చిక్కుకున్న వందలాది మంది ఐటీ ఉద్యోగులు

కాక‌తీయ‌, నేష‌న‌ల్ డెస్క్ : అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్న వందలాది మంది భారతీయ హెచ్‌–1బీ వీసాదారులు అనుకోని ఇబ్బందుల్లో చిక్కుకున్నారు. వీసా రీన్యువల్ కోసం ఈ నెల ప్రారంభంలో భారత్‌కు వచ్చిన వారి కాన్సులర్ అపాయింట్‌మెంట్‌లను అమెరికా విదేశాంగ శాఖ అకస్మాత్తుగా వాయిదా వేసింది. డిసెంబర్‌ 15 నుంచి 26 మధ్య జరగాల్సిన ఇంటర్వ్యూలను వచ్చే ఏడాది మార్చి వరకు వాయిదా వేస్తూ ఈమెయిళ్లు పంపినట్లు బాధితులు వెల్లడిస్తున్నారు. అమెరికా ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చిన కొత్త సోషల్ మీడియా వెట్టింగ్ పాలసీ కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వీసా అభ్యర్థులు జాతీయ భద్రతకు లేదా ప్రజా భద్రతకు ముప్పుగా మారే అవకాశం లేదని నిర్ధారించడమే లక్ష్యమని అమెరికా విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. అయితే ఈ నిర్ణయంతో ఇప్పటికే ఉద్యోగాలు చేస్తున్న వారు నెలల తరబడి భారత్‌లోనే ఉండిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

భారత్‌లో వందలాది క్లయింట్లు చిక్కుకుపోయారని ప్రముఖ ఇమిగ్రేషన్ లా ఫర్ములు వెల్లడిస్తున్నాయి. ‘‘ఇంతటి గందరగోళ పరిస్థితిని ఇప్పటివరకు చూడలేదు. దీనిపై స్పష్టమైన ప్రణాళిక కనిపించడం లేదు’’ అని ఇమిగ్రేషన్ న్యాయవాది వీణా విజయ్ ఆనంత్ వ్యాఖ్యానించారు. డెట్రాయిట్‌ సమీపంలో నివసిస్తున్న ఓ ఉద్యోగి పెళ్లి కోసం భారత్‌కు వచ్చి, డిసెంబర్‌ 17, 23 తేదీల్లో ఇంటర్వ్యూలు ఉండగా అవి రద్దుకావడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా, డిసెంబర్‌ 9న అమెరికా రాయబార కార్యాలయం జారీ చేసిన హెచ్చరిక కూడా కలవరం రేపుతోంది. అపాయింట్‌మెంట్ వాయిదా సమాచారం వచ్చినప్పటికీ పాత తేదీన కాన్సులేట్‌కు వెళ్తే ప్రవేశం నిరాకరిస్తామని స్పష్టం చేసింది. ఈ ఆలస్యాల నేపథ్యంలో ఉద్యోగ సంస్థలు ఎంతకాలం వేచి చూస్తాయన్న ఆందోళన ఉద్యోగుల్లో పెరుగుతోంది.

అమెరికాలో హెచ్‌–1బీ వీసాదారుల్లో 71 శాతం మంది భారతీయులేనని యూఎస్‌సీఐఎస్ నివేదిక చెబుతోంది. ఈ నేపథ్యంలో గూగుల్‌, ఆపిల్‌ వంటి దిగ్గజ సంస్థలు కూడా ఉద్యోగులను విదేశీ ప్రయాణాలపై హెచ్చరిస్తూ, వీసా ప్రక్రియలో ఏడాది వరకు ఆలస్యం కావచ్చని సూచించాయి. దీంతో హెచ్‌–1బీ వీసాదారుల్లో భవిష్యత్‌పై అనిశ్చితి మరింత పెరిగింది

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

భారత్​లో స్థిరత్వం

భారత్​లో స్థిరత్వం ప్రపంచమంతా అనిశ్చితి ఉన్నా మ‌నం సేఫ్‌ ప్రధాని న‌రేంద్ర మోదీ కాక‌తీయ‌, నేష‌న‌ల్...

మాతృభాషను ప్రోత్సహించాలి

మాతృభాషను ప్రోత్సహించాలి భారత్​ అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలవాలి స్వదేశీ వస్తువులను తయారు చేయడానికి...

కనకదుర్గ ఆలయంలో అవాంఛనీయ ఘటనలు

కనకదుర్గ ఆలయంలో అవాంఛనీయ ఘటనలు 15 రోజుల్లో మూడు ఘటనలతో భక్తుల్లో ఆందోళన అభిషేకం...

సోనియాగాంధీకి అస్వస్థత!

సోనియాగాంధీకి అస్వస్థత! దీర్ఘకాలిక దగ్గుతో బాధపడుతున్న కాంగ్రెస్ అగ్రనేత ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆస్పత్రిలో...

దేశంలోనే ధనవంతమైన బల్దియా !

దేశంలోనే ధనవంతమైన బల్దియా ! ఆదాయంలో బీఎంసీ రికార్డు..! మేయర్ ఎన్నికల వేళ ప్రత్యేక...

ఉమర్ ఖాలిద్‌కు న్యూయార్క్ మేయర్ లేఖ

ఉమర్ ఖాలిద్‌కు న్యూయార్క్ మేయర్ లేఖ జైలు డైరీ చదివానంటూ మద్దతు వివాదంగా మారిన...

సుక్మాలో భారీ ఎన్‌కౌంటర్

సుక్మాలో భారీ ఎన్‌కౌంటర్ 12 మందికిపైగా మావోయిస్టులు హతం మృతులంతా కొంటా ఏరియా కమిటీ...

2026కు స్వాగతం పలికిన న్యూజిలాండ్‌

2026కు స్వాగతం పలికిన న్యూజిలాండ్‌ అందరికంటే ముందే కొత్త ఏడాదికి ఆహ్వానం ఆక్లాండ్‌లో ఘనంగా...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img