epaper
Monday, March 2, 2026
epaper

పార్టీ విధానాలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు

పార్టీ విధానాలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు
కాంగ్రెస్ నుంచి ముగ్గురు నాయకుల సస్పెన్షన్
జిల్లా, ఎమ్మెల్యే ఆదేశాల మేరకు నిర్ణయం
కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు జినుకల రమేష్

కాకతీయ, నర్సింహులపేట : పార్టీ విధి విధానాలను ఉల్లంఘించిన వారిపై ఎంతటి వారైనా కఠిన చర్యలు తప్పవని కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు జినుకల రమేష్ స్పష్టం చేశారు. శనివారం మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో ఆయన ఈ మేరకు ప్రకటించారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులకు మద్దతు ఇవ్వకుండా ఇతర పార్టీలకు సహకరించారనే ఆరోపణల నేపథ్యంలో కార్యకర్తల అభీష్టం మేరకు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్రనాయక్, జిల్లా పార్టీ ఆదేశాల ప్రకారం నర్సింహులపేట గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కడుదుల రామకృష్ణతో పాటు మరో ఇద్దరు నాయకులను పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు వెల్లడించారు.

క్రమశిక్షణ చర్యల్లో భాగంగా కడుదుల రామకృష్ణను మూడు నెలల పాటు గ్రామశాఖ అధ్యక్ష పదవి నుంచి తొలగిస్తున్నామని తెలిపారు. పార్టీ ఐక్యతకు విరుద్ధంగా వ్యవహరిస్తే ఎవరినీ ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి బొబ్బ సోమిరెడ్డి, ఎస్టీ సెల్ మండల అధ్యక్షుడు దస్రు నాయక్, యువజన నాయకుడు చిర్ర సతీష్, నాయకులు అల్వాల శ్రీనివాస్, వివిధ గ్రామాల నూతన సర్పంచులు, ఉపసర్పంచులు, గ్రామశాఖ అధ్యక్షులు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.

రాజకీయ వర్గాల్లో చర్చ

అయితే సస్పెండ్ చేసినట్లు ప్రకటించిన ముగ్గురు వ్యక్తులు మరిపెడ మండల కేంద్రంలో నిర్వహించిన నియోజకవర్గ స్థాయి నూతన సర్పంచుల అభినందన సభలో ఎమ్మెల్యే రామచంద్రనాయక్ సమక్షంలో స్టేజీపై కనిపించడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీసింది.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ప్రభ బండి ప్రారంభోత్సవానికి కొండాకు ఆహ్వానం

ప్రభ బండి ప్రారంభోత్సవానికి కొండాకు ఆహ్వానం కొమ్మాల గుట్ట జాతరలో ప్రత్యేక ఆకర్షణగా...

ఉద్యమకారుడి మృతికి నాగూర్ల ఘన నివాళి

ఉద్యమకారుడి మృతికి నాగూర్ల ఘన నివాళి శాయంపేట హవేలీ గ్రామంలో విషాదం రాజబోయిన రాము...

పారిచోద్యం..!

పారిచోద్యం..! వరంగల్ నగరంలో పేరుకుపోతున్న చెత్త‌ నామమాత్రంగా చెత్త సేకరణ… అస్తవ్యస్తంగా పారిశుధ్యం వీధుల్లో గుట్ట‌లుగా చెత్త...

అంగన్వాడీకి పౌష్టిక ఆహారం అందించాలి

అంగన్వాడీకి పౌష్టిక ఆహారం అందించాలి లంబాడి తండా కేంద్రాన్ని పరిశీలించిన సర్పంచ్ పోరిక...

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన సర్పంచ్

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన సర్పంచ్ కాకతీయ, పెద్దవంగర: మండల కేంద్రానికి చెందిన కూతురు...

కేజీబీవీలో జిల్లా ప్యానెల్ తనిఖీలు

కేజీబీవీలో జిల్లా ప్యానెల్ తనిఖీలు నల్లబెల్లిలో కస్తూరిబా గాంధీ బాలిక విద్యాలయ సందర్శన బోధన...

నిట్ విద్యార్థులకు ఫుడ్ పాయిజన్

నిట్ విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ కాక‌తీయ‌,వరంగల్: వరంగల్‌లోని జాతీయ సాంకేతిక విద్యాసంస్థలో నిర్వహించిన...

12వ వార్డులో అభివృద్ధి ప‌నులు ప్రారంభం

12వ వార్డులో అభివృద్ధి ప‌నులు ప్రారంభం కాక‌తీయ‌, ఏటూరునాగారం : ఏటూరునాగారం మండల...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img