epaper
Thursday, January 15, 2026
epaper

అనుమానితులంద‌రికీ టీబీ ప‌రీక్ష‌లు

అనుమానితులంద‌రికీ టీబీ ప‌రీక్ష‌లు
మొబైల్ ఎక్స్‌రే యంత్రంతో గ్రామాల్లోనే నిర్వ‌హ‌ణ‌
రోజుకు 60 మందికి పరీక్షల సామర్థ్యం
టీబీపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలి
ములుగు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ గోపాల్ రావు

కాకతీయ, ములుగు ప్రతినిధి : ములుగు జిల్లా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో అల్ట్రా పోర్టబుల్ హ్యాండిల్ హెల్డ్ మొబైల్ ఎక్స్‌రే యంత్రాన్ని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ గోపాల్ రావు గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ మొబైల్ ఎక్స్‌రే యంత్రం ద్వారా రోజుకు సుమారు 60 మంది వరకు పరీక్షలు నిర్వహించవచ్చని తెలిపారు. గ్రామాల్లో రోగుల వద్దకే వెళ్లి ఎక్స్‌రే పరీక్షలు నిర్వహించడం ద్వారా టీబీ వంటి వ్యాధులను ప్రారంభ దశలోనే గుర్తించేందుకు అవకాశం ఉంటుందని చెప్పారు. ఈ సదుపాయాన్ని జిల్లా ప్రజలందరూ పూర్తిగా వినియోగించుకోవాలని కోరారు.

అనుమానితులందరికీ పరీక్షలు..

గ్రామాల్లో టీబీ అనుమానితులందరికీ ఈ మొబైల్ ఎక్స్‌రే ద్వారా పరీక్షలు నిర్వహించి, వ్యాధి నిర్ధారణ అయిన వారిని నిక్షయ్ పోర్టల్‌లో నమోదు చేసి, అవసరమైన మందులు పంపిణీ చేస్తామని వివరించారు.
ఈ విధానంతో ఎక్కువ మంది టీబీ బాధితులను త్వరితగతిన గుర్తించి వ్యాధి వ్యాప్తిని నియంత్రించవచ్చని డాక్టర్ గోపాల్ రావు పేర్కొన్నారు. గ్రామస్థాయి ఆరోగ్య సిబ్బంది టీబీ వ్యాధిపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. టీబీ నియంత్రణ కార్యక్రమంలో పాల్గొనే సిబ్బంది సమన్వయంతో పనిచేసి నోటిఫికేషన్‌లు, ప్రిజంప్టివ్ ట్రీట్మెంట్ సంఖ్యను పెంచాలని ఆదేశించారు. డిసెంబర్ నెలలోపు సూక్ష్మ ప్రణాళికలు సిద్ధం చేసి, షెడ్యూల్ ప్రకారం విధులు నిర్వహించాలని, నిర్లక్ష్యం వహిస్తే శాఖాపరమైన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా టీబీ నియంత్రణాధికారి డాక్టర్ చంద్రకాంత్, డబ్ల్యూహెచ్ఓ కన్సల్టెంట్ డాక్టర్ బ్లేస్సి, డెమో సంపత్, టీబీ ప్రోగ్రాం కోఆర్డినేటర్ రమేష్, ల్యాబ్ టెక్నీషియన్లు చంద్రమౌళి, ఎస్.టి.ఎస్ రాజు, పరుశురాం, ఎన్‌జీఓ ప్రతినిధి రాజు తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

పల్లె పండుగలో పశువుల పరేడ్‌

పల్లె పండుగలో పశువుల పరేడ్‌ నర్సంపేట సంక్రాంతి సంబరాల్లో జీవ జాతులు గేదెలు,...

గట్టమ్మ ఆల‌యంలో గుడి మెలిగే పండుగ‌

గట్టమ్మ ఆల‌యంలో గుడి మెలిగే పండుగ‌ ఆదివాసీ నాయకపోడు సంప్రదాయాలతో శుద్ధి పండగ...

ఐనవోలు ఆలయం భక్తుల విశ్వాసానికి ప్రతీక

ఐనవోలు ఆలయం భక్తుల విశ్వాసానికి ప్రతీక భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించాలి అధికారులు...

ముగ్గుల పోటీ విజేతలకు బహుమతుల ప్రధానం

ముగ్గుల పోటీ విజేతలకు బహుమతుల ప్రధానం కాకతీయ, దుగ్గొండి: సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని...

యువకులు క్రీడలపై మక్కువ చూపాలి

యువకులు క్రీడలపై మక్కువ చూపాలి ---- ఎస్సై కరుణాకర్ కాకతీయ, ఇనుగుర్తి: యువకులు చెడు...

మున్సిపాలిటీ ఎన్నికల్లో విజయమే లక్ష్యం

మున్సిపాలిటీ ఎన్నికల్లో విజయమే లక్ష్యం డోర్నకల్ అభివృద్ధి బిఆర్ఎస్ హయాంలోనే కాంగ్రెస్ హామీలపై మాజీ...

కాంగ్రెస్ లోకి మాజీ జెడ్పిటిసి పద్మ మేఘ నాయక్

కాంగ్రెస్ లోకి మాజీ జెడ్పిటిసి పద్మ మేఘ నాయక్ - ఎమ్మెల్యే దొంతి...

18 న మేడారానికి సీఎం రేవంత్ రెడ్డి

18 న మేడారానికి సీఎం రేవంత్ రెడ్డి 19న సమ్మక్క–సారలమ్మ గద్దెల పునరుద్ధరణకు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img