epaper
Monday, March 2, 2026
epaper

కాంగ్రెస్‌, బీఆర్ఎస్ కుమ్మ‌క్కు

కాంగ్రెస్‌, బీఆర్ఎస్ కుమ్మ‌క్కు

బీజేపీని ఎదుర్కొనేందుకు దోస్తీ

పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో 300కుపైగా సర్పంచ్‌లు

రెండు, మూడో విడతల్లోనూ ఇంత‌కంటే ఎక్కువ స్థానాలు

కాకిలెక్క‌లు చెప్తున్న ఆ రెండు పార్టీలు

స‌ర్‌పై కాంగ్రెస్ అనవసర రాద్ధాంతం

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో: తెలంగాణ‌లో బీజేపీని ఎదుర్కోవడానికి కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్క‌టి అవుతున్నాయ‌ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు అన్నారు. ఈసారి పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ మద్దతుతో పెద్దఎత్తున పోటీ చేశార‌ని అన్నారు. ఇప్పటికే ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్ వంటి జిల్లాల‌తోపాటు మిగతా జిల్లాల్లో కూడా పార్టీ మ‌ద్ద‌తుదారులు ఘన విజయం సాధించార‌న్నారు. కార్యకర్తలు క‌ష్ట‌ప‌డి పనిచేశార‌న్నారు. భారతీయ జనతా పార్టీకి మద్దతిచ్చిన ప్రజలందరికీ ధన్యవాదాలు తెలిపారు. భారతీయ‌ జనతా పార్టీ తరఫున గెలిచిన వారికి రాష్ట్ర పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలియజేశారు. వచ్చే రెండు విడతల్లోనూ భారతీయ జనతా పార్టీని ఆదరించి, ఆశీర్వదిం చాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

తొలిసారి వార్డుల వ‌ర‌కూ వెళ్లాం

గతంలో మాకు ఒక్క సర్పంచ్ కూడా లేని జనగామ‌లో 2, మహబూబాబాద్‌లో ఆరు గెలిచాం. భూపాలపల్లి లో మూడు, సంగారెడ్డిలో ఆరు గెలిచాం, వనపర్తిలో ఆరు గెలిచాం, నాగర్ కర్నూల్‌లో మూడు గెలిచాం. ఇవాళ వార్డు సభ్యులతోపాటు ఉపసర్పంచ్ కూడా చాలామంది బీజేపీ మద్దతుతో విజ‌యం సాధించామ‌న్నారు. ఈరోజు మేము గెలవని జిల్లా లేదు. మొదటి విడత పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ 300కుపైగా సర్పంచ్ స్థానాలను గెలిచింద‌ని రామచంద్రరావు అన్నారు. రెండు, మూడో విడతల్లోనూ ఇప్పటికంటే ఎక్కువ స్థానాల్లో గెలుస్తామ‌న్నారు. మొదటిసారి మా ప్రయత్నంలో బీజేపీ గ్రామీణ ప్రాంతాల్లోని వార్డు వార్డుకు వెళ్ళింద‌న్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ త‌ప్పుడు ప్ర‌చారం చేసుకుంటున్నాయ‌ని ఆరోపించారు.

స‌ర్‌పై వ‌ర్క్‌షాప్‌

స‌ర్‌పై బీజేపీ జాతీయ మీడియా విభాగం నిర్వహిస్తున్న అవగాహన సదస్సుల్లో భాగంగా హైదరాబాద్‌లోని రాష్ట్ర కార్యాలయంలో వర్క్ షాప్ జరిగింది. బీజేపీ రాష్ట్ర పతాధికారులు, అధికార ప్రతినిదులు, మీడియా విభాగంతో పాటు పలువురు నాయకు ఈ వర్క్ షాప్‌లో పాల్గొన్నారు. బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి ప్రత్యూష్ కాంత్ వర్చువల్‌గా కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలు, వాస్తవాలను వివరించారు. ఎస్ఐఆర్‌ పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రసంగాన్ని పార్టీ ప్రతినిధులకు మరోసారి వినిపించారు. ఈ కార్యక్రమం లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్.రాంచందర్ రావుతో పాటు పతాధికారులు, అధికార ప్రతినిదులు, మీడియా విభాగం ప్రతినిధులు పాల్గొన్నారు

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఉద్యోగం ఉన్న‌ట్టా..?లేన‌ట్టా..?

ఉద్యోగం ఉన్న‌ట్టా..?లేన‌ట్టా..? ప‌నిచేస్తున్న‌ట్టా..? చేయ‌డం లేద‌న్న‌ట్టా..?! త్రిశంకు స్వ‌ర్గంలో భూ భార‌తి స‌ర్వేయ‌ర్లు వ‌ర్క ఆర్డ‌ర్...

భూ భారతి కాదు…భూ దోపిడీ!

భూ భారతి కాదు…భూ దోపిడీ! కాంగ్రెస్ నేతలు, అధికారుల జేబులు నింపడానికే కొత్త...

నియో పోలీస్‌కు నీటి భరోసా!

నియో పోలీస్‌కు నీటి భరోసా! జలమండలికి 3.95 ఎకరాల భూమి కేటాయింపు గ్రావిటీ విధానంలో...

కానిస్టేబుల్ సౌమ్య కుటుంబానికి ఎక్సైజ్ విశ్రాంత ఉద్యోగుల ఆసరా

కానిస్టేబుల్ సౌమ్య కుటుంబానికి ఎక్సైజ్ విశ్రాంత ఉద్యోగుల ఆసరా ఒక రోజు పెన్షన్‌తో...

పేదల ఇండ్లు కూల్చడం అమానుషం

పేదల ఇండ్లు కూల్చడం అమానుషం కాంగ్రెస్ పాలనలో క‌క్షపూరిత విధానాలు కొనసాగుతున్నాయి మాజీ మంత్రి...

జీపీలకు రూ.389 కోట్లు.. ఉద్యోగులకు రూ.745 కోట్లు విడుదల

జీపీలకు రూ.389 కోట్లు.. ఉద్యోగులకు రూ.745 కోట్లు విడుదల పెండింగ్ బిల్లుల చెల్లింపుకు...

విద్యా కమిషన్‌లో విద్యావేత్తలే లేరా?

విద్యా కమిషన్‌లో విద్యావేత్తలే లేరా? పీహెచ్‌డీలు లేకుండా విద్యా విధానం ఎలా? అర్హతలేని కమిటీతో...

“విద్యార్థుల నుంచి అధికారుల వరకూ… ఇది మీ త్యాగాల ఫలితం”

“విద్యార్థుల నుంచి అధికారుల వరకూ… ఇది మీ త్యాగాల ఫలితం” ప్రజలు ఆకలిని...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img