epaper
Thursday, January 15, 2026
epaper

కాంగ్రెస్ రాగానే ప్రజలకి కష్టాలు

కాంగ్రెస్ రాగానే ప్రజలకి కష్టాలు
ఓడిపోగానే పారిపోయిన వ్యక్తి మాటలు నమ్మకండి
బీఆర్ఎస్ కే గ్రామీణుల ఓటు
హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి

కాకతీయ, హుజురాబాద్ : హుజురాబాద్ నియోజకవర్గంలో పంచాయతీ ఎన్నికల వేడి పెరుగుతోంది. కమలాపూర్ మండలంలోని కాన్పర్తి, శ్రీరాములపల్లి, అంబాల, గూడూరు, భీంపల్లి గ్రామాల్లో నిర్వహించిన పాదయాత్రలు, రోడ్‌షోలలో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రమైన విమర్శలు చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రం సమస్యల్లో కూరుకుపోయిందని, కేసీఆర్ ముందే చెప్పిన మోసపోతే గోసా పరిస్థితినే ప్రజలు అనుభవిస్తున్నారని వ్యాఖ్యానించారు. ఈ ప్రాంతానికే నాయకుడినని చెప్పుకుంటూ ఓటమి వెంటనే మరొక ప్రాంతానికి వెళ్లి పోటీ చేసే వ్యక్తి మాటలను ప్రజలు నమ్మరాదని స్పష్టం చేశారు. నేను ఈ నేలనె పట్టుకుని నిలబడిన వాడిని ప్రజల సమస్యల కోసం ఎప్పుడూ పోరాడాను అని గుర్తు చేశారు. అమలు చేయలేని వాగ్దానాలతో కాంగ్రెస్ ప్రజలను మోసం చేసిందని, సంక్షేమ పథకాలపై కోతలతో ప్రజల జీవితాలు కష్టాల్లో మునిగిపోయాయని తెలిపారు. కేసీఆర్ తీసుకొచ్చిన రైతు బంధు, రైతు బీమా, ఉచిత విద్యుత్ వంటి పథకాలే ఇప్పటికీ ప్రజలకు అండగా నిలుస్తున్నాయని వివరించారు.కల్యాణ‌లక్ష్మి ₹1,16,000తో పాటు తులం బంగారం ఇస్తామని చెప్పినా ఇప్పటికీ అమలు కాలేదని, మహిళలకు ₹2500, వంటగ్యాస్‌పై ₹500 సహాయం, వికలాంగులకు ₹6000, వృద్ధులకు ₹4000 హామీలు వాయిదాలకే పరిమితమయ్యాయని విమర్శించారు. యూరియా కోసం రైతులు లైన్లలో నిలబడాల్సిన పరిస్థితి కూడా కాంగ్రెస్ పాలనలోనే వచ్చిందని అన్నారు.గ్రామాల అభివృద్ధి కోసం బి ఆర్ ఎస్నే నమ్మాలని ప్రజలను కోరుతూ, కమలాపూర్ మండలంలోని అన్ని గ్రామాల్లో బి ఆర్ ఎస్ సర్పంచ్ అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు.గ్రామాల అభివృద్ధి నా బాధ్యత బి ఆర్ ఎస్ సర్పంచ్ గెలిస్తేనే అభివృద్ధి పనులు వేగంగా సాగుతాయి అని కౌశిక్ రెడ్డి హామీ ఇచ్చారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

వృద్ధురాలిని నట్టేట ముంచారు..!

వృద్ధురాలిని నట్టేట ముంచారు..! విలువైన భూముల అక్రమ రిజిస్ట్రేషన్లు మీడియా ముందుకు వచ్చిన శంభునిపల్లి...

జర్నలిస్టుల అరెస్టులు అన్యాయం

జర్నలిస్టుల అరెస్టులు అన్యాయం అక్రమ అరెస్టులను ఖండించిన టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కో కన్వీనర్ కే....

పురాభివృద్ధే నా లక్ష్యం..!

పురాభివృద్ధే నా లక్ష్యం..! ఎన్నికల హామీల అమలే ప్రాధాన్యం క్యాతన్‌పల్లిలో అభివృద్ధి పనులకు శ్రీకారం సీసీ...

వావిలాలలో వైభవంగా గోదాదేవి కల్యాణం

వావిలాలలో వైభవంగా గోదాదేవి కల్యాణం కాకతీయ, జమ్మికుంట : ధనుర్మాస ఉత్సవాల ముగింపు...

వలపు వల… లక్షల లూటీ

వలపు వల… లక్షల లూటీ ఇన్‌స్టాగ్రామ్ ముసుగులో సెక్స్ ట్రాప్ నగ్న వీడియోలతో...

వాస్తవాల‌కు వేదికగా కాకతీయ

వాస్తవాల‌కు వేదికగా కాకతీయ వెహికిల్ ఇన్‌స్పెక్టర్ కంచె వేణు కాకతీయ, హుజురాబాద్ : ప్రజా...

నో కాంప్రమైజ్.. ఆన్ డ్యూటీ..!

నో కాంప్రమైజ్.. ఆన్ డ్యూటీ..! ఎస్సైపై వేటు నిలిపివేయాల‌ని ఎమ్మెల్యే హుకుం..!! వెన‌క్కి త‌గ్గ‌ని...

సీఏం రేవంత్ రెడ్డి మాటల మాంత్రికుడు

సీఏం రేవంత్ రెడ్డి మాటల మాంత్రికుడు 6 డీఏలు పెండింగ్ అంటే రాష్ట్రం...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img