epaper
Tuesday, December 2, 2025
epaper

ఆరెపల్లి వాగులో శ్మ‌శాన వాటిక నిర్మాణం వద్దు

ఆరెపల్లి వాగులో శ్మ‌శాన వాటిక నిర్మాణం వద్దు
ప్ర‌జాధనం వృథా కాకుండా మ‌రో ప్రాంతంలోకి మార్చాలి
ఏఐఏఫ్‌బీ డిమాండ్

కాక‌తీయ‌, క‌రీంన‌గర్ : ఆరెపల్లి వాగు ఒరుగులో నిర్మించనున్న స్మశానవాటికను మరో ప్రాంతానికి మార్చాలని అల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ ఏఐఏఫ్‌బీ జిల్లా నాయకులు డిమాండ్ చేశారు. శ్మ‌శాన వాటిక‌కు కేటాయించిన రూ.49.50 లక్షలు ప్రజల ప్రయోజనానికి ఉపయోగపడేలా వినియోగించాలని కోరారు.
మంగళవారం ఏఐఏఫ్‌బీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షుడు కోమటి రెడ్డి తేజ్‌దీప్ రెడ్డి, కార్యదర్శి బండారి శేఖర్ బృందం ఆరెపల్లి ప్రాంతాన్ని సందర్శించి నిర్మాణ స్థలాన్ని పరిశీలించారు. వాగులో స్మశాన నిర్మాణం ప్రజలకు ఉపయోగం కాకుండా కాంట్రాక్టర్‌లకు మాత్రమే లాభం చేకూర్చేలా ఉందని వారు విమర్శించారు. వర్షాకాలంలో వరద నీరు ప్రవహించే ప్రమాదం ఉన్నందున అక్కడ నిర్మించిన నిర్మాణం కొట్టుకుపోయి ప్రజాధనం వృథా అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆరెపల్లిలో ప్రభుత్వ భూమి అందుబాటులో ఉన్నదని, రైతులు 30 అడుగుల రహదారిని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. కావున వాగులో కాకుండా అనుకూలమైన ప్రాంతంలో స్మశానవాటిక నిర్మించాలని డిమాండ్ చేశారు.
ఈ అంశంపై జిల్లా ప్రధాన కార్యదర్శి బండారి శేఖర్ నగరపాలక సంస్థ కమిషనర్‌కు ఫోన్ ద్వారా పిర్యాదు చేయగా కమిషనర్ విచారణకు అధికారులను పంపిస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఐద్వా జాతీయ మహాసభలను జయప్రదం చేయాలి

ఐద్వా జాతీయ మహాసభలను జయప్రదం చేయాలి జిల్లా ప్రధాన కార్యదర్శి కోనేటి నాగమణి కాక‌తీయ‌,...

ఎన్నికల విధుల నుంచి సడలింపు ఇవ్వాలి

ఎన్నికల విధుల నుంచి సడలింపు ఇవ్వాలి తెలంగాణ ఎంప్లాయిస్ అసోసియేషన్ ఉమ్మడి కరీంనగర్...

మందుల వినియోగంపై అవ‌గాహ‌న క‌ల్పించాలి

మందుల వినియోగంపై అవ‌గాహ‌న క‌ల్పించాలి దీర్ఘాకాలిక వ్యాధుల‌తో బాధ‌ప‌డే వారికి ఆర్థిక భారం...

ఆ శవం ఎవరిది..? ఎవ‌రు హ‌త్య చేశారు

ఆ శవం ఎవరిది..? ఎవ‌రు హ‌త్య చేశారు మిస్ట‌రీగా శంభునిప‌ల్లి గోనె సంచిలో...

మద్యం మానలేక వ్యక్తి ఆత్మహత్య

మద్యం మానలేక వ్యక్తి ఆత్మహత్య కాకతీయ, జగిత్యాల రూరల్: జ‌గిత్యాల‌ మండలంలోని లక్ష్మీపూర్...

కిక్ బాక్సింగ్ పోటీలలో విద్యార్థుల ప్రతిభ

కిక్ బాక్సింగ్ పోటీలలో విద్యార్థుల ప్రతిభ కాకతీయ, రామకృష్ణాపూర్ : మంచిర్యాల జిల్లా...

శ్రీ సరస్వతీ శిశు మందిర్ హై స్కూల్‌లో గీతా జయంతి వేడుకలు

శ్రీ సరస్వతీ శిశు మందిర్ హై స్కూల్‌లో గీతా జయంతి వేడుకలు కాకతీయ,...

136 మొబైల్‌ ఫోన్లు రికవరీ

136 మొబైల్‌ ఫోన్లు రికవరీ బాధితులకు అంద‌జేసిన జ‌గిత్యాల ఎస్పీ అశోక్‌కుమార్‌ కాకతీయ, జగిత్యాల...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img