epaper
Thursday, January 15, 2026
epaper

బీసీ జేఏసీ హుజురాబాద్ యుద్ధభేరికి మద్దతు

బీసీ జేఏసీ హుజురాబాద్ యుద్ధభేరికి మద్దతు

కాకతీయ,హుజురాబాద్ : హుజురాబాద్ బీసీ జేఏసీ ఆధ్వర్యంలో శాంతియుత ధర్నా నిర్వహించి యుద్ధభేరికి మద్దతు తెలిపారు. బీసీ లకు 42% రిజర్వేషన్ సాధన లక్ష్యంతో, ఆదివారం హుజురాబాద్ అంబేద్కర్ చౌరస్తా వద్ద ధర్నా చేపట్టారు.జాతీయ నాయకుడు జాజూల శ్రీనివాస్ హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద తలపెట్టిన ధర్మ యుద్ధభేరికి మద్దతుగా ఇచ్చిన పిలుపు మేరకు, బీసీ జేఏసీ హుజురాబాద్ అధ్యక్షుడు సంధ్యల వెంకన్న ఆధ్వర్యంలో ధర్నా విజయవంతంగా నిర్వహించారు.శాంతియుత నిరసన కార్యక్రమంలో బీసీ జేఏసీ గౌరవ అధ్యక్షుడు చందుపట్ల జనార్ధన్ మరియు హుజురాబాద్ పట్టణ అధ్యక్షుడు సంధ్యల వెంకన్న మాట్లాడుతూ.
తెలంగాణలో బీసీలను రాజకీయంగా బలహీనపర్చేందుకు అగ్ర కుల పార్టీలు కుట్రలు పన్నుతున్నాయని, రాష్ట్రంలో రెడ్ల ఆధిపత్యం పెరుగుతోందని విమర్శించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన గెజిట్ శాస్త్రీయత లేదు, ప్రజాస్వామ్యాన్ని ఎన్నికల సంఘాన్ని అడ్డుపెట్టుకొని ప్రభుత్వం దెబ్బతీస్తోంది అని మండిపడ్డారు.కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు ఇచ్చిన హామీ అమలు చేయకపోవడం నమ్మకద్రోహమని పేర్కొన్నారు. బీసీలకు 42% రిజర్వేషన్లు సాధించేందుకు నవంబర్ 30న ఇందిరా పార్క్ ధర్నా చౌక్‌లో యుద్ధభేరి నిర్వహిస్తున్నట్లు తెలిపారు. టీపీసీసీ బీసీలకు 60% సీట్లు ఇస్తామని లీకులు చేస్తున్నా, అమలు లేకుండా మాటలు ఉపయోగం లేదని వ్యాఖ్యానించారు.స్థానిక సంస్థలలో 42% బీసీ రిజర్వేషన్ అమలుకు అఖిలపక్ష బృందం ప్రధాని మోదీని కలిసి డిమాండ్లు ఉంచాలని సూచించారు. ప్రభుత్వం జారీ చేసిన జీవో 46 ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణకు చెందిన కేంద్ర మంత్రులు, ఎంపీలు డిసెంబరులో జరిగే పార్లమెంట్ సమావేశాల్లో బీసీ రిజర్వేషన్ల అంశాన్ని మొదటి ప్రాధాన్యతగా తీసుకోవాలని కోరారు.అలా జరగకపోతే డిసెంబర్ 8న జంతర్ మంతర్ వద్ద మహా ధర్నా, 9న పార్లమెంట్ ముట్టడి చేపడతామని హెచ్చరించారు.
ప్రధాన కార్యదర్శి చిలుకమారి శ్రీనివాస్, ఇప్పలపల్లి చంద్రశేఖర్, ఉపాధ్యక్షులు వడ్నాల ప్రభాకర్, తాళ్లపల్లి రమేష్, అఖిలపక్ష నాయకులు తాళ్లపల్లి శ్రీనివాస్, భీమగోని సురేష్, ప్రజాసంఘాల నాయకులు చీకట్ల సమ్మయ్య, తాళ్లపల్లి అమరేందర్, పంజాల రామ్ శంకర్, గోస్కుల నాగమణి, మధుకర్, పంజాల వెంకటేశ్వర్లు, ఇతర ప్రజాసంఘాల ప్రతినిధులు, మేధావులు, యువకులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

వృద్ధురాలిని నట్టేట ముంచారు..!

వృద్ధురాలిని నట్టేట ముంచారు..! విలువైన భూముల అక్రమ రిజిస్ట్రేషన్లు మీడియా ముందుకు వచ్చిన శంభునిపల్లి...

జర్నలిస్టుల అరెస్టులు అన్యాయం

జర్నలిస్టుల అరెస్టులు అన్యాయం అక్రమ అరెస్టులను ఖండించిన టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కో కన్వీనర్ కే....

పురాభివృద్ధే నా లక్ష్యం..!

పురాభివృద్ధే నా లక్ష్యం..! ఎన్నికల హామీల అమలే ప్రాధాన్యం క్యాతన్‌పల్లిలో అభివృద్ధి పనులకు శ్రీకారం సీసీ...

వావిలాలలో వైభవంగా గోదాదేవి కల్యాణం

వావిలాలలో వైభవంగా గోదాదేవి కల్యాణం కాకతీయ, జమ్మికుంట : ధనుర్మాస ఉత్సవాల ముగింపు...

వలపు వల… లక్షల లూటీ

వలపు వల… లక్షల లూటీ ఇన్‌స్టాగ్రామ్ ముసుగులో సెక్స్ ట్రాప్ నగ్న వీడియోలతో...

వాస్తవాల‌కు వేదికగా కాకతీయ

వాస్తవాల‌కు వేదికగా కాకతీయ వెహికిల్ ఇన్‌స్పెక్టర్ కంచె వేణు కాకతీయ, హుజురాబాద్ : ప్రజా...

నో కాంప్రమైజ్.. ఆన్ డ్యూటీ..!

నో కాంప్రమైజ్.. ఆన్ డ్యూటీ..! ఎస్సైపై వేటు నిలిపివేయాల‌ని ఎమ్మెల్యే హుకుం..!! వెన‌క్కి త‌గ్గ‌ని...

సీఏం రేవంత్ రెడ్డి మాటల మాంత్రికుడు

సీఏం రేవంత్ రెడ్డి మాటల మాంత్రికుడు 6 డీఏలు పెండింగ్ అంటే రాష్ట్రం...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img