epaper
Monday, December 1, 2025
epaper

కరీంనగర్‌లో అర్ధరాత్రి కమిషనర్ గస్తీ

కరీంనగర్‌లో అర్ధరాత్రి కమిషనర్ గస్తీ
రాత్రి భద్రత పర్యవేక్షణ

కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం మంగళవారం అర్ధరాత్రి పట్టణంలో అకస్మికంగా గస్తీ నిర్వహించి రాత్రి పోలీసింగ్‌ను బలోపేతం చేశారు. రాత్రి 10 గంటల నుంచి అర్థరాత్రి తర్వాత వరకు ఆయన ముఖ్య రోడ్లు, జంక్షన్లు, సున్నిత ప్రాంతాలను స్వయంగా పరిశీలించారు. పౌర భద్రత, పోలీసు ప్రతిస్పందనపై రాత్రివేళల్లో కూడా సమగ్ర పర్యవేక్షణ కొనసాగుతోందని ఈ కార్యక్రమం స్పష్టం చేసింది.గౌష్ ఆలం వన్ టౌన్, టూ టౌన్, త్రీ టౌన్ పరిధిలోని రౌడీషీటర్ల ఇళ్లను సందర్శించి వారి ప్రవర్తన, ప్రస్తుత పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. నేరాలకు పాల్పడే ప్రయత్నం చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సమాజంలో నిలకడగా, మంచి ప్రవర్తనతో జీవించాలని సూచించారు.తెలంగాణ చౌక్, కమాన్, కోతిరాంపూర్, గణేష్‌నగర్ వంటి ప్రాంతాల్లో రాత్రి క్రమశిక్షణ, వ్యాపార సంస్థల కార్యకాలాలపై ఆయన తనిఖీ చేశారు. అనుమతి ఉన్న సమయాలకు మించి హోటళ్లు, దుకాణాలు తెరిచి ఉంచొద్దని వ్యాపారులకు సూచించారు.గస్తీలో ఉన్న సిబ్బంది, పహారా టీంలతో మాట్లాడి వారి పనితీరును కమిషనర్ సమీక్షించారు. పెట్రోలింగ్ పాయింట్లు, రియాక్షన్ టైమ్, రాత్రివేళల్లో రోడ్లపై మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై పర్యవేక్షణ, అనుమానితుల తనిఖీల విధానం వంటి అంశాలను పరిశీలించారు. వన్ టౌన్ స్టేషన్‌కు చేరుకుని డైరీ రికార్డులు, డ్యూటీ రోస్టర్లు, రాత్రి ఎంట్రీలను కూడా చెక్ చేశారు.అర్ధరాత్రి గస్తీ అనంతరం కమిషనర్ మాట్లాడుతూ, రాత్రిపూట పహారా బలంగా ఉండటం ప్రజల భద్రతకు అత్యంత అవసరమని తెలిపారు. అకస్మిక తనిఖీలు పోలీసింగ్‌లో జవాబుదారీతనాన్ని పెంచుతాయని చెప్పారు. రాత్రి పూట కూడా ప్రజలు భద్రంగా ఉన్నారన్న నమ్మకం కలిగించడమే తమ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.ఈ గస్తీలో టౌన్ ఏసీపీ వెంకటస్వామి, ఇన్స్పెక్టర్లు రాంచందర్‌రావు, సృజన్ రెడ్డి, రిజర్వ్ ఇన్స్పెక్టర్ కిరణ్‌తో పాటు నిగ్బట్ పహారా సిబ్బంది, బ్లూ కోల్ట్స్, క్యూఆర్‌టి అధికారులు పాల్గొన్నారు

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

బీసీ జేఏసీ హుజురాబాద్ యుద్ధభేరికి మద్దతు

బీసీ జేఏసీ హుజురాబాద్ యుద్ధభేరికి మద్దతు కాకతీయ,హుజురాబాద్ : హుజురాబాద్ బీసీ జేఏసీ...

అగ్ని ప్ర‌మాద బాధితుల‌కు మంత్రి అడ్లూరి ప‌రామ‌ర్శ‌

అగ్ని ప్ర‌మాద బాధితుల‌కు మంత్రి అడ్లూరి ప‌రామ‌ర్శ‌ బాధితుల‌కు అండ‌గా ఉంటామ‌న్న ఎమ్మెల్యే...

కార్మిక వాడల్లో నీటి సరఫరా చేయాలి

కార్మిక వాడల్లో నీటి సరఫరా చేయాలి కాకతీయ, రామకృష్ణాపూర్ : గత మూడు...

ఒక అడుగు గాంధీ’ యాత్ర‌లో పాల్గొన్న యాదవరాజుకు సన్మానం

ఒక అడుగు గాంధీ’ యాత్ర‌లో పాల్గొన్న యాదవరాజుకు సన్మానం కాకతీయ, కరీంనగర్ :...

గంజాయి సేవిస్తున్న ఇద్దరి అరెస్టు

గంజాయి సేవిస్తున్న ఇద్దరి అరెస్టు కాకతీయ, కరీంనగర్ : గంజాయి కేసులో తిమ్మాపూర్...

కోతి చేసిన పనికి కోట్ల నష్టం

కోతి చేసిన పనికి కోట్ల నష్టం కొండగట్టు అగ్ని ప్రమాదంలో 30 షాపులు...

కొండగట్టులో భారీ అగ్ని ప్రమాదం

కొండగట్టులో భారీ అగ్ని ప్రమాదం 30 షాపులు దగ్ధం.. భారీగా ఆస్తి నష్టం షార్ట్...

సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి పొన్నం

సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి పొన్నం కాకతీయ,...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img