epaper
Tuesday, March 3, 2026
epaper

కాక‌తీయ ఎఫెక్ట్‌..ప్రభుత్వ భూములను ఆక్రమిస్తే ఉపేక్షించేది లేదు

కాక‌తీయ ఎఫెక్ట్‌…ప్రభుత్వ భూములను ఆక్రమిస్తే ఉపేక్షించేది లేదు
తహసిల్దార్ :రమేష్ బాబు

కాకతీయ,నర్సింహులపేట: మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండల కేంద్రంలోని శ్రీవెంకటేశ్వర స్వామి కొలువై ఉన్న పెద్దగుట్ట శిఖము ఆక్రమణకు గురి చేస్తున్నారంటూ మండల కేంద్రానికి చెందిన రైతు తహసిల్దార్ కార్యాలయంలో గురువారం నాడు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనను కాకతీయ దినపత్రిక వెలుగులోకి “గుట్ట శిఖం ఆక్రమణ”అని ప్రచురించిన విషయం పాఠకులకు విధితమే.

వెంటనే స్పందించిన రెవెన్యూ సిబ్బంది ఆక్రమిత ప్రభుత్వ భూమిని శనివారం రోజున తహశీల్దార్ ఆదేశాల మేరకు మండల రెవెన్యూ ఇన్స్ పెక్టర్ అఖిల్, సర్వేయర్ శ్రీనిత్య గుట్ట ప్రాంతానికి వెళ్లి పనులను నిలిపివేశారు.అనంతరం శనివారం ఉదయం నుండి సాయంత్రం వరకు మండల సర్వేయర్ శ్రీ నిత్య,గ్రామ పరిపాలన అధికారి యాఖుబ్ పాషా ట్రైనీ సరయర్ లు కలిసి సర్వే నెంబర్ 1192 విస్తీర్ణం ఎ. 4-37గుంటలు,సర్వే నెం.1193 విస్తీర్ణం 17-30గుంటలు గల పట్టా భూమి సర్వే చేసి హద్దులు నిర్ణయించి ఆక్రమిత ప్రభుత్వ భూమిని వెలికితీసి రైతుల సమక్షంలో హద్దులు చూపించారు.అనంతరం తహశీల్దార్ రమేష్ బాబు మాట్లాడుతూ పెద్దగుట్ట ప్రభుత్వ భూమి సర్వే నెంబర్ 1207 లో విస్తీర్ణం 198 ఎకరాలు రెవెన్యూ రికార్డు ప్రకారం వున్నదని అట్టి ప్రభుత్వ భూమిని ఎవరైనా ఆక్రమిస్తే ఉపేక్షించేది లేదని, ఎంతటి వారినైనా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈసర్వే లో సర్వేయర్ శ్రీ నిత్య,జిపిఓ యాఖుబ్ పాషా తో పాటు ట్రైనీ సర్వేయర్లు మహేష్,పవన్, హరీష్,ప్రసన్న,విఆర్ ఏ వెంకటనారాయణ,రైతులు వేల్పుల వెంకట్రాంనర్సయ్య, వనుకూరి వెంకటనర్సయ్య, సుంకరిచంద్రయ్య,వేముల విజయ్ కుమార్,వనుకూరి శ్రీనివాస్ రెడ్డి చుట్టు ప్రక్కల రైతులు తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

పోడు భూములకు పట్టాలివ్వాలి

పోడు భూములకు పట్టాలివ్వాలి తుడుం దెబ్బ డిమాండ్ కాకతీయ, ఏటూరునాగారం : పోడు భూములకు...

డ్రైవర్ల పోరాటానికి ఫలితం

డ్రైవర్ల పోరాటానికి ఫలితం జీతభత్యాలపై చ‌ర్చ‌లు స‌ఫ‌లం నూతన వేతనాల ఒప్పందం ఖరారు కాకతీయ, నర్సంపేట...

నాగలక్ష్మి ఆలయంలో చోరీ

నాగలక్ష్మి ఆలయంలో చోరీ విగ్ర‌హాలు విలువైన సామాగ్రి అప‌హ‌ర‌ణ‌ ఆకులవారి ఘనపురంలో ఘ‌ట‌న‌ గ్రామంలో...

అడవులను ర‌క్షించాలి

అడవులను ర‌క్షించాలి వ‌న్య‌ప్రాణులను కాపాడుకోవాలి ఫారెస్ట్ అధికారుల బైక్ ర్యాలీ కాకతీయ, ఏటూరునాగారం : ములుగు...

భూపాలపల్లి చింత‌కానిలో అద్భుతం

భూపాలపల్లి చింత‌కానిలో అద్భుతం వాగులో విష్ణుమూర్తి పొలిక‌ల‌తో ఉన్న విగ్ర‌హం ల‌భ్యం వేల ఏళ్ల...

నాగ సుబ్రహ్మణ్యేశ్వరుడికి సప్తవర్ణ అభిషేకం..

నాగ సుబ్రహ్మణ్యేశ్వరుడికి సప్తవర్ణ అభిషేకం.. స్వామివారికి హోలీ ప్రత్యేక పూజలు.. కాకతీయ,గీసుగొండ: ప్రసిద్ధి ప్రఖ్యాతిగాంచిన...

కాక‌తీయ ఎఫెక్ట్‌..!

కాక‌తీయ ఎఫెక్ట్‌..! కొమ్మాల జాతర ఉత్సవ కమిటీ ఏర్పాటు వీరాటి రవీందర్ రెడ్డి అధ్యక్షుడిగా...

డంపింగ్ యార్డు పొగతో ప్రమాదంలో ప్రజారోగ్యం

డంపింగ్ యార్డు పొగతో ప్రమాదంలో ప్రజారోగ్యం చెత్త దహనంతో గ్రామమంతా విషపూరిత పొగలు గ్రీవెన్స్‌లో...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img