epaper
Friday, November 21, 2025
epaper

అన్ని వర్గాల సంక్షేమమే కాంగ్రెస్ లక్ష్యం

అన్ని వర్గాల సంక్షేమమే కాంగ్రెస్ లక్ష్యం
పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి

కాకతీయ, పరకాల : పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం పరకాల, నడికూడ, మండలాలకు చెందిన 55 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు, 27 మంది లబ్ధిదారులకు సీఎం ఆర్ఎఫ్ చెక్కులను పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేద ప్రజలకు అండగా ముఖ్యమంత్రి సహాయ నిధి పథకం నిలుస్తుందని కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకం పేదింటి ఆడబిడ్డల పెళ్ళికి వరంగా మారిందని అన్నారు.పేదల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక ప్రజా సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నదని తెలిపారు. ఈ పథకంతో రాష్ట్రంలోని ఎంతోమంది నిరుపేద కుటుంబాలకు ఆడపిల్లల పెళ్లి భారం తగ్గిందని అన్నారు. పేదలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పని చేస్తుందని అన్నారు. మున్సిపల్ కమిషనర్ కె. సుష్మ ఆధ్వర్యంలో కుంకుమేశ్వర స్వామి దేవస్థానం పరిధిలో మునిసిపల్ కార్మికులకు దుస్తులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో మున్సిపల్, రెవెన్యూ, పోలీస్, సిబ్బంది, కాంగ్రెస్ నాయకులు కట్కూరి దేవేందర్ రెడ్డి, కొయ్యడ శ్రీనివాస్, మడికొండ సంపత్ కుమార్, బుర్ర దేవేందర్ గౌడ్, మలహల్ రావు, తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

మృతురాలి కుటుంబసభ్యులకు పరామర్శ

మృతురాలి కుటుంబసభ్యులకు పరామర్శ కాకతీయ,గీసుగొండ : మండలంలోని మచ్చాపురం గ్రామానికి చెందిన ప్రముఖ...

ఘనంగా ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం

ఘనంగా ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం ముదిరాజ్ మహాసభ ఆధ్వర్యంలో గ్రామాల్లో పతాకవిష్కరణలు, బైక్...

హైకోర్టు ఆదేశాలతో డీసీఓ ఉత్తర్వులు

హైకోర్టు ఆదేశాలతో డీసీఓ ఉత్తర్వులు నర్సంపేట డివిజన్ లో ఐదు పీఏసీఎస్ లలో...

ఘనంగా పెద్దమ్మ తల్లి బోనాలు

కాకతీయ, గీసుగొండ: మండలంలోని ఎలుకుర్తి హవేలీ గ్రామంలో పెద్దమ్మ తల్లి బోనాల...

మెరుగుపడిన ఆర్టీఏ ట్రాక్

‘కాకతీయ’ కథనంతో స్పందించిన అధికారులు పిచ్చిమొక్కల తొలగింపు, మురుగునీటి గుంతల...

ప్రజా వ్యతిరేక విధానాలను ప్రతిఘటించాలి

ప్రజా వ్యతిరేక విధానాలను ప్రతిఘటించాలి 26న మండల కేంద్రాల్లో ప్రదర్శనలు,...

కేటీఆర్‌పై ఏసీబీ విచారణ రాజకీయ డ్రామా

కాకతీయ, భూపాలపల్లి : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై ఏసీబీ విచారణకు...

బాధిత కుటుంబానికి పరామర్శ

కాకతీయ, తొర్రూరు: మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మున్సిపల్ కేంద్రంలో ప్రముఖ మెడికల్...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img