epaper
Friday, November 21, 2025
epaper

మెరుగుపడిన ఆర్టీఏ ట్రాక్

  • ‘కాకతీయ’ కథనంతో స్పందించిన అధికారులు
  • పిచ్చిమొక్కల తొలగింపు, మురుగునీటి గుంతల పూడ్చివేత

కాకతీయ, వరంగల్: వరంగల్ ఆర్టీఏ ట్రాక్ బాగుపడింది. మొన్నటి వరకు ట్రాక్ నిండా బురద, చుట్టూ అడవిని తలపించేలా ఉన్న మొక్కలను శుక్రవారం ఆర్టీఏ అధికారులు తొలగించారు. కాకతీయ దినపత్రికలో ఇటీవల వచ్చిన కథనానికి స్పందించిన ఆర్టీఏ అధికారులు ట్రాక్ ను కాసింత మెరుగుపరిచారు. వాస్తవానికి లెర్నింగ్ డ్రైవింగ్ లైసెన్స్ తోపాటు పర్మినెంట్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకున్న వారికి ఆర్టీఏ ఆఫీసులో టెస్ట్ డ్రైవింగ్ నిర్వహిస్తారు. ఇందుకు ప్రత్యేకంగా రోడ్డు ట్రాక్ ఏర్పాటు చేస్తారు. కానీ ఆ ట్రాక్ పూర్తిగా దెబ్బతింది. ట్రాక్ మధ్యలో బురద నీరు చేరి అధ్వానంగా తయారైంది. ట్రాక్ పొడవునా అడవిని తలపించేలా పిచ్చిమొక్కలు పెరిగిపోయాయి. ఈ విషయంపై ‘కాకతీయ’ బుధవారం ఓ కథనం ప్రచురించింది. దీనికి ఆర్టీఏ అధికారులు స్పందించి ట్రాక్ మధ్యలో బురద గుంతలను చదునుచేశారు. ట్రాక్ చుట్టూ ఉన్న పిచ్చిమొక్కలను నరికేశారు. అయితే, ఆ బురద నీరు చుట్టు పక్కల నివాసాల నుంచి వచ్చిన మురుగునీరుగా ఆర్టీఏ అధికారులు పేర్కొంటున్నారు. అసలు ఈ ఏరియాలో డ్రెయినేజీ వ్యవస్థను నగర పాలక సంస్థ ఏర్పాటు చేయలేదని ఆర్టీఏ అధికారులు చెబుతున్నారు. మొత్తంగా రెండు ప్రభుత్వ వ్యవస్థల మధ్య సమన్వయలోపంతో తాము ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ప్రజలు వాపోతున్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

హైకోర్టు ఆదేశాలతో డీసీఓ ఉత్తర్వులు

హైకోర్టు ఆదేశాలతో డీసీఓ ఉత్తర్వులు నర్సంపేట డివిజన్ లో ఐదు పీఏసీఎస్ లలో...

ఘనంగా పెద్దమ్మ తల్లి బోనాలు

కాకతీయ, గీసుగొండ: మండలంలోని ఎలుకుర్తి హవేలీ గ్రామంలో పెద్దమ్మ తల్లి బోనాల...

ప్రజా వ్యతిరేక విధానాలను ప్రతిఘటించాలి

ప్రజా వ్యతిరేక విధానాలను ప్రతిఘటించాలి 26న మండల కేంద్రాల్లో ప్రదర్శనలు,...

కేటీఆర్‌పై ఏసీబీ విచారణ రాజకీయ డ్రామా

కాకతీయ, భూపాలపల్లి : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై ఏసీబీ విచారణకు...

బాధిత కుటుంబానికి పరామర్శ

కాకతీయ, తొర్రూరు: మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మున్సిపల్ కేంద్రంలో ప్రముఖ మెడికల్...

బాధిత కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ

బాధిత కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ కాంగ్రెస్ మండల యూత్...

పార్ధీవ దేహానికి పూలమాల వేసి నివాళి

పార్ధీవ దేహానికి పూలమాల వేసి నివాళి లావణ్య మెడికల్ షాపు యజమాని గోపాల్ తండ్రి...

ప్రీ మెట్రిక్‌ స్కాలర్‌షిప్‌లకు 25 వరకు దరఖాస్తుల ఆహ్వానం

ప్రీ మెట్రిక్‌ స్కాలర్‌షిప్‌లకు 25 వరకు దరఖాస్తుల ఆహ్వానం కాకతీయ, పెద్దవంగర :...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img