epaper
Friday, November 21, 2025
epaper

ప్రజా వ్యతిరేక విధానాలను ప్రతిఘటించాలి

  • ప్రజా వ్యతిరేక విధానాలను ప్రతిఘటించాలి
  • 26న మండల కేంద్రాల్లో ప్రదర్శనలు, ధర్నాలను జయప్రదం చేయాలి
  • తెలంగాణ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఈసంపల్లి బాబు

కాకతీయ, దుగ్గొండి: కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా నవంబర్ 26న దేశవ్యాప్తంగా జరుగు మండల కేంద్రాల్లో ధర్నా కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఈసంపల్లి బాబు పిలుపునిచ్చారు. శుక్రవారం దుగ్గొండి మండలం గిర్నిబావిలో తెలంగాణ రైతు సంఘం సిఐటియు వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో పుచ్చకాయల కృష్ణారెడ్డి, చెల్పూర్ మొగిలి అధ్యక్షతన జరిగిన కార్మిక కర్షకమండల సదస్సులో ముఖ్య అతిథిగా ఈసంపల్లి బాబు పాల్గొని మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం 12 సంవత్సరాలుగా అవలంబిస్తున్న ప్రజా కార్మిక రైతు వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాలను పెద్ద ఎత్తున నిర్వహించాలని పిలుపునిచ్చారు. రైతు వ్యతిరేక మూడు చట్టాలను విరమించుకుంటున్నామని రాతపూర్వకంగా రైతు సంఘం నాయకులకు హామీ ఇచ్చినప్పటికీ మాటమీద నిలబడకుండా పరోక్షంగా అదేవిధానాలను అమలు చేస్తుందరన్నారు.

రైతాంగాన్ని దివాళా తీయిస్తూ డాక్టర్ స్వామినాథన్ కమిషన్ సిఫారసుల కనుగుణంగా వ్యవసాయ ఉత్పత్తులకు గిట్టుబాటు ధరలు చట్టం తేకుండా, రైతాంగాన్ని దగా చేస్తున్నదని ఆరోపించారు. కార్మికులు అనేక సంవత్సరాలుగా పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను తుంగలో తొక్కేసి కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్ లను తీసుకొచ్చిందన్నారు. జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని క్రమంగా నీరుగారుస్తూ పనులపై అనేక ఆంక్షలు విధిస్తూ ఉపాధి హామీ చట్టాన్ని నీరుకారుస్తున్నదని విమర్శించారు. 26న జరుగు ప్రదర్శనలు ధర్నాలను పెద్ద ఎత్తున జయప్రదం చేయాలని ప్రజాసంఘాల నాయకులు ప్రజలను అధిక సంఖ్యలో సమీకరించాలని కోరారు. సమావేశంలో సిఐటియు జిల్లా నాయకులు చాగంటి వెంకటయ్య, రైతు సంఘం నాయకులు అక్క పెళ్లి సుధాకర్, కొంగర నరసింహ స్వామి, కోడెం రమేష్, సిఐటియు నాయకులు పుట్టపాక రాజు, కొండ బత్తుల కృష్ణమూర్తి, చిలువేరు నారాయణ, యారా నాగరాజు, కనకమల్లు, పుచ్చకాల మహేందర్ రెడ్డి, గొర్రె సంజీవరెడ్డి, బీరం శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఘనంగా పెద్దమ్మ తల్లి బోనాలు

కాకతీయ, గీసుగొండ: మండలంలోని ఎలుకుర్తి హవేలీ గ్రామంలో పెద్దమ్మ తల్లి బోనాల...

మెరుగుపడిన ఆర్టీఏ ట్రాక్

‘కాకతీయ’ కథనంతో స్పందించిన అధికారులు పిచ్చిమొక్కల తొలగింపు, మురుగునీటి గుంతల...

కేటీఆర్‌పై ఏసీబీ విచారణ రాజకీయ డ్రామా

కాకతీయ, భూపాలపల్లి : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై ఏసీబీ విచారణకు...

బాధిత కుటుంబానికి పరామర్శ

కాకతీయ, తొర్రూరు: మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మున్సిపల్ కేంద్రంలో ప్రముఖ మెడికల్...

బాధిత కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ

బాధిత కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ కాంగ్రెస్ మండల యూత్...

పార్ధీవ దేహానికి పూలమాల వేసి నివాళి

పార్ధీవ దేహానికి పూలమాల వేసి నివాళి లావణ్య మెడికల్ షాపు యజమాని గోపాల్ తండ్రి...

ప్రీ మెట్రిక్‌ స్కాలర్‌షిప్‌లకు 25 వరకు దరఖాస్తుల ఆహ్వానం

ప్రీ మెట్రిక్‌ స్కాలర్‌షిప్‌లకు 25 వరకు దరఖాస్తుల ఆహ్వానం కాకతీయ, పెద్దవంగర :...

రాష్ట్రస్థాయి రెజ్లింగ్ పోటీలకు శ్రీ ఆదర్శవాణి విద్యార్థులు

రాష్ట్రస్థాయి రెజ్లింగ్ పోటీలకు శ్రీ ఆదర్శవాణి విద్యార్థులు కాకతీయ, దుగ్గొండి: రాష్ట్రస్థాయి రెజ్లింగ్...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img