epaper
Thursday, January 15, 2026
epaper

వైట్‌హౌస్ విందులో మ‌స్క్‌.. ట్రంప్ తో విభేదాలు ముగిసిన‌ట్లేనా?

వైట్‌హౌస్ విందులో మ‌స్క్‌.. ట్రంప్ తో విభేదాలు ముగిసిన‌ట్లేనా?
ఎంఎస్‌బీఎస్ అమెరికా పర్యటన సంద‌ర్భంగా ట్రంప్‌ ప్రత్యేక విందు
వైట్‌హౌస్ విందులో స్పెష‌ల్ ఎట్రాక్ష‌న్‌గా ఎలాన్ మస్క్‌
మస్క్–ట్రంప్ విభేదాల‌పై ఊపందుకున్న చ‌ర్చ‌లు

కాక‌తీయ‌, అంత‌ర్జాతీయం : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ మరియు టెస్లా అధినేత ఎలాన్ మస్క్‌ మధ్య నెలకొన్న విభేదాల గురించి అందరికీ తెలిసిందే. ఒక కీలక బిల్లు అంశంపై ఇద్దరి మధ్య తీవ్ర భేదాభిప్రాయాలు తలెత్త‌డంతో ఘర్షణలు మొదలయ్యాయి. మస్క్ బహిరంగంగానే ట్రంప్ ప్రభుత్వంపై విమర్శలు చేయ‌డంతో వారిని సన్నిహితుల నుంచి ప్రత్యర్థుల దిశగా తీసుకెళ్లాయి. అనంతరం మస్క్‌ వైట్‌హౌస్ కార్యక్రమాలకు పూర్తిగా దూరంగా ఉన్నారు.

అయితే తాజాగా ఈ పరిస్థితులు మారినట్టుగా కనిపించాయి. విభేదాల తర్వాత తొలిసారిగా మస్క్‌ వైట్‌హౌస్‌ కార్యక్రమానికి హాజరై అందరి దృష్టినీ ఆకర్షించారు. సుమారు ఏడు సంవత్సరాల విరామం అనంత‌రం సౌదీ క్రౌన్ ప్రిన్స్‌ మహమ్మద్ బిన్ సల్మాన్‌ (ఎంఎస్‌బీఎస్) అమెరికా పర్యటనకు రావ‌డంతో అధ్యక్షుడు ట్రంప్‌ వైట్‌హౌస్‌లో ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు. ఈ విందు గ్లోబల్ మీడియా దృష్టిని ఆకర్షించిన వేళ… మస్క్‌ హాజరు మరింత ఆసక్తిని రేకెత్తించింది.

ఆ విందు ఒక రకం స్టార్-స్టడెడ్ ఈవెంట్‌గా మారింది. ప్రపంచ ఫుట్‌బాల్‌ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో, ఎన్విడియా సీఈఓ జెన్సెన్ హువాంగ్‌ కూడా హాజరయ్యారు. గ్లోబల్ స్థాయిలో పాలిటిక్స్, టెక్, స్పోర్ట్స్ రంగాల ప్రముఖులు ఒకేచోట సమావేశం కావడం అరుదైన సందర్భంగా మారింది. అందులోనూ మస్క్‌ హాజరు పాలిటికల్ వర్గాల్లో కొత్త చర్చలకు దారితీసింది. ట్రంప్ తో మ‌న‌స్ప‌ర్థ‌లు ఏర్ప‌డిన తర్వాత వైట్‌హౌస్ ఈవెంట్‌లో మ‌స్క్ తొలిసారి పాల్గొనడంతో ఇద్దరి మధ్య విభేదాలు ముగిసిన‌ట్లేనా? ఇవి మళ్లీ సన్నిహిత సంబంధాలు పునరుద్ధరించే ప్రయత్నాలేనా? అన్న ప్రశ్నలు ఊపందుకున్నాయి. కాగా, అమెరికా పాలసీల్లో టెక్ రంగం కీలక పాత్రలో ఉన్న నేపథ్యంలో, మస్క్–ట్రంప్ సంబంధాలు ఎలా మారుతాయన్నది రాబోయే రోజుల్లో స్పష్టమవుతుంది.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

భారత్​లో స్థిరత్వం

భారత్​లో స్థిరత్వం ప్రపంచమంతా అనిశ్చితి ఉన్నా మ‌నం సేఫ్‌ ప్రధాని న‌రేంద్ర మోదీ కాక‌తీయ‌, నేష‌న‌ల్...

మాతృభాషను ప్రోత్సహించాలి

మాతృభాషను ప్రోత్సహించాలి భారత్​ అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలవాలి స్వదేశీ వస్తువులను తయారు చేయడానికి...

కనకదుర్గ ఆలయంలో అవాంఛనీయ ఘటనలు

కనకదుర్గ ఆలయంలో అవాంఛనీయ ఘటనలు 15 రోజుల్లో మూడు ఘటనలతో భక్తుల్లో ఆందోళన అభిషేకం...

సోనియాగాంధీకి అస్వస్థత!

సోనియాగాంధీకి అస్వస్థత! దీర్ఘకాలిక దగ్గుతో బాధపడుతున్న కాంగ్రెస్ అగ్రనేత ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆస్పత్రిలో...

దేశంలోనే ధనవంతమైన బల్దియా !

దేశంలోనే ధనవంతమైన బల్దియా ! ఆదాయంలో బీఎంసీ రికార్డు..! మేయర్ ఎన్నికల వేళ ప్రత్యేక...

ఉమర్ ఖాలిద్‌కు న్యూయార్క్ మేయర్ లేఖ

ఉమర్ ఖాలిద్‌కు న్యూయార్క్ మేయర్ లేఖ జైలు డైరీ చదివానంటూ మద్దతు వివాదంగా మారిన...

సుక్మాలో భారీ ఎన్‌కౌంటర్

సుక్మాలో భారీ ఎన్‌కౌంటర్ 12 మందికిపైగా మావోయిస్టులు హతం మృతులంతా కొంటా ఏరియా కమిటీ...

2026కు స్వాగతం పలికిన న్యూజిలాండ్‌

2026కు స్వాగతం పలికిన న్యూజిలాండ్‌ అందరికంటే ముందే కొత్త ఏడాదికి ఆహ్వానం ఆక్లాండ్‌లో ఘనంగా...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img