epaper
Monday, November 17, 2025
epaper

ఢిల్లీ పేలుడు నేపథ్యంలో హై అలర్ట్

ఢిల్లీ పేలుడు నేపథ్యంలో హై అలర్ట్

ఓరుగల్లు కోట వద్ద పోలీసుల ‘రిక్కీ’

కాకతీయ, ఖిలావరంగల్: ఖిలావరంగల్ కోట లో దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన భారీ పేలుడు ఘటన నేపథ్యంలో భద్రతా సంస్థలు అప్రమత్తం అయ్యాయి. ఈ క్రమంలో హైదరాబాద్‌కు చెందిన ప్రత్యేక దళం ఆక్టోపస్ బృందం చారిత్రక ఓరుగల్లు కోట పరిసరాల్లోని ప్రధాన పర్యాటక, ఆధ్యాత్మిక కేంద్రాల్లో రిక్కీ (ముందస్తు నిఘా) నిర్వహించింది.

అవాంఛనీయ సంఘటనలను నివారించేందుకు 25 మంది సభ్యులతో కూడిన ఈ బృందం వరంగల్ కోట, వేయి స్తంభాల ఆలయం సహా ప్రధాన దేవాలయాలను సందర్శించి భద్రతా ఏర్పాట్లు, ప్రవేశ–నిష్క్రమణ మార్గాలు, భౌగోళిక పరిస్థితులను సవిమర్శగా పరిశీలించింది.
కేంద్ర పురావస్తు శాఖ ఆధ్వర్యంలో ఉన్న ఏకశిలగుట్ట, ఖుష్ మహల్, స్వయంభు దేవాలయాల మధ్య ఉన్న పురాతన కళాఖండాలు, కళాతోరణాలను పోలీసులు క్షుణ్ణంగా పరిశీలించారు. అక్కడి రూట్ మ్యాప్, బలహీన ప్రాంతాలను గుర్తించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు.
ఈ రిక్కీ కార్యక్రమానికి పురావస్తు శాఖ ఖిలావరంగల్ కోఆర్డినేటర్ శ్రీకాంత్, పర్యాటక శాఖ నియమించిన గైడ్ రవి యాదవ్ సహకారం అందించారు. కాకతీయుల చరిత్ర, శిల్పకళా వైభవాన్ని పోలీసులకు రవి యాదవ్ వివరించారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలి

కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలి తహసిల్దార్ శ్రీనివాస్ కాకతీయ, ఇనుగుర్తి: ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని...

ఇనుగుర్తి నూతన తహసిల్దార్ గా శ్రీనివాస్

ఇనుగుర్తి నూతన తహసిల్దార్ గా శ్రీనివాస్ కాకతీయ, ఇనుగుర్తి: ఇనుగుర్తి మండలం లో...

అభివృద్ధికి ఆమడ దూరంలో కాకతీయల ఆలయం

అభివృద్ధికి ఆమడ దూరంలో కాకతీయల ఆలయం స్వయంభువుగా వెలసిన శంభులింగేశ్వర లింగం విశేష...

హన్మకొండ జిల్లాకు 2.25 కోట్ల చేప పిల్లలు..

హన్మకొండ జిల్లాకు 2.25 కోట్ల చేప పిల్లలు.. మత్స్యకారుల అభ్యున్నతే ప్రభుత్వ ధ్యేయం.. ధర్మసాగర్...

మృతుని కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే

మృతుని కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే కాకతీయ, ఇనుగుర్తి: మండలం లోని కోమటిపల్లి గ్రామానికి...

మార్కండేయ ఆలయంలో మహా అన్నదానం

మార్కండేయ ఆలయంలో మహా అన్నదానం నాగయ్య శాస్త్రి మంత్రోచ్ఛరణ లతో ప్రత్యేక పూజలు కాకతీయ,నెల్లికుదురు:...

పద్మశాలి కార్తీకమాస వనభోజనం…

పద్మశాలి కార్తీకమాస వనభోజనం... ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి, మేయర్... కాకతీయ, వరంగల్ సిటీ...

అర్చకుల సూచనలు తీసుకుంటూ జాతర ఏర్పాట్లు..మంత్రి సీతక్క

అర్చకుల సూచనలు తీసుకుంటూ జాతర ఏర్పాట్లు..మంత్రి సీతక్క కాకతీయ, ములుగు ప్రతినిధి: శ్రీ...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img