epaper
Thursday, January 15, 2026
epaper

రెగ్యుల‌ర్ ఎంఈవోల‌ను నియ‌మించాలి

రెగ్యుల‌ర్ ఎంఈవోల‌ను నియ‌మించాలి
రాష్ట్ర విద్యా పరిరక్షణ కమిటీ సహ-ప్రధాన కార్యదర్శి రఘుశంకర్ రెడ్డి

కాకతీయ, హుజురాబాద్ : ప్రభుత్వ పాఠశాలల్లో పర్యవేక్షణ కోసం టీచర్లతో కమిటీలు ఏర్పాటు చేయడం సరికాదని, రెగ్యులర్ మండల విద్యాధికారులు, ఉపవిద్యాధికారుల ద్వారానే పర్యవేక్షణ జరగాలని డీటిఎఫ్ రాష్ట్ర పూర్వ అధ్యక్షులు, తెలంగాణ రాష్ట్ర విద్యా పరిరక్షణ కమిటీ రాష్ట్ర సహ-ప్రధాన కార్యదర్శి యం. రఘుశంకర్ రెడ్డి ప్రభుత్వం ను డిమాండ్ చేశారు.హుజురాబాద్ బాలికల ఉన్నత పాఠశాలలో శనివారం జరిగిన డిటిఎఫ్ కరీంనగర్ జిల్లా కమిటీ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సమావేశానికి డిటిఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఆవాల నరహరి అధ్యక్షత వహించారు.రఘుశంకర్ రెడ్డి మాట్లాడుతూ.విద్యా విభాగంలో సర్వీస్ రూల్స్ ప్రతిష్ఠంభన తొలగించి, పాఠశాలల పర్యవేక్షణకు రెగ్యులర్ అధికారులు నియమించాలి. టీచర్లతో కమిటీలు వేస్తే బోధనకు ఆటంకం కలుగుతుంది అని పేర్కొన్నారు.
రెండు సంవత్సరాలుగా ప్రభుత్వం విద్యారంగ అభివృద్ధి చేస్తున్నామంటూ చెబుతున్నా, వాస్తవంగా నిధుల కేటాయింపు తక్కువగా ఉందని విమర్శించారు. డీటీఎఫ్ రాష్ట్ర ఆడిట్ కమిటీ కన్వీనర్ పల్కల ఈశ్వర్ రెడ్డి మాట్లాడుతూ. ఎస్‌సి.ఇ.ఆర్.టి, విద్యాసంచాలకులు, ఎస్‌ఎస్‌ఏ అధికారుల సమన్వయం లేకుండా పాఠశాలల్లో రకరకాల బోధనేతర కార్యక్రమాలు నిర్వహించడం వలన బోధనకు ఆటంకం కలుగుతోందని తెలిపారు. జిల్లా అధ్యక్షుడు ఆవాల నరహరి పెండింగ్ డిఏలు విడుదల చేసి పిఆర్సీ అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.జిల్లా ప్రధాన కార్యదర్శి చకినాల రాంమోహన్ మాట్లాడుతూ.విద్యాశాఖలో అనేక యాప్‌లు, ఆన్లైన్ డేటా నమోదుతో బోధనకు ఆటంకం కలుగుతోందని, వీటిని తగ్గించాలని సూచించారు.ఈ సమావేశంలో కె. నారాయణ రెడ్డి, ఏ. దామోదర్, తాళ్లపల్లి తిరుపతి, బి. రమేష్, శ్రీరాం చక్రధర్, తూముల తిరుపతి, వేల్పుల రత్నం, యు. శంకర్, తిరుపతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

వృద్ధురాలిని నట్టేట ముంచారు..!

వృద్ధురాలిని నట్టేట ముంచారు..! విలువైన భూముల అక్రమ రిజిస్ట్రేషన్లు మీడియా ముందుకు వచ్చిన శంభునిపల్లి...

జర్నలిస్టుల అరెస్టులు అన్యాయం

జర్నలిస్టుల అరెస్టులు అన్యాయం అక్రమ అరెస్టులను ఖండించిన టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కో కన్వీనర్ కే....

పురాభివృద్ధే నా లక్ష్యం..!

పురాభివృద్ధే నా లక్ష్యం..! ఎన్నికల హామీల అమలే ప్రాధాన్యం క్యాతన్‌పల్లిలో అభివృద్ధి పనులకు శ్రీకారం సీసీ...

వావిలాలలో వైభవంగా గోదాదేవి కల్యాణం

వావిలాలలో వైభవంగా గోదాదేవి కల్యాణం కాకతీయ, జమ్మికుంట : ధనుర్మాస ఉత్సవాల ముగింపు...

వలపు వల… లక్షల లూటీ

వలపు వల… లక్షల లూటీ ఇన్‌స్టాగ్రామ్ ముసుగులో సెక్స్ ట్రాప్ నగ్న వీడియోలతో...

వాస్తవాల‌కు వేదికగా కాకతీయ

వాస్తవాల‌కు వేదికగా కాకతీయ వెహికిల్ ఇన్‌స్పెక్టర్ కంచె వేణు కాకతీయ, హుజురాబాద్ : ప్రజా...

నో కాంప్రమైజ్.. ఆన్ డ్యూటీ..!

నో కాంప్రమైజ్.. ఆన్ డ్యూటీ..! ఎస్సైపై వేటు నిలిపివేయాల‌ని ఎమ్మెల్యే హుకుం..!! వెన‌క్కి త‌గ్గ‌ని...

సీఏం రేవంత్ రెడ్డి మాటల మాంత్రికుడు

సీఏం రేవంత్ రెడ్డి మాటల మాంత్రికుడు 6 డీఏలు పెండింగ్ అంటే రాష్ట్రం...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img