epaper
Friday, January 16, 2026
epaper

రైతులను అప్రమత్తం చేయడంలో ప్రభుత్వం విఫలం

రైతులను అప్రమత్తం చేయడంలో ప్రభుత్వం విఫలం
అధికారుల నిర్లక్ష్యంతో ధాన్యం నీటిపాలు
25వేల పంట నష్ట పరిహారం చెల్లించాలి
నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది డిమాండ్

కాకతీయ ఖానాపురం : మొంథా తుఫాను వల్ల పంటలు నష్టపోయిన రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోనీ ఎకరాకు రూ.25 వేల నష్టపరిహారం వెంటనే చెల్లించాలని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మొంథా తుఫాను ప్రభావం తెలుగు రాష్ట్రాల్లో ఉందని వాతావరణ శాఖ ముందస్తు సమాచారం అందించినా రైతులను అప్రమత్తం చేయాల్సిన ప్రభుత్వ అధికారిక వ్యవస్థ నిర్లక్ష్యంగా ఉందని విమర్శించారు. అందు వల్లనే రైతులకు అపారనష్టం జరిగిందని దీనికి పూర్తిగా ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం వ్యాప్తంగా ఈదురు గాలులతో కురిసిన భారీ వర్షానికి చేతికి అంది వచ్చిన వరి, మొక్కజొన్న, పత్తి, మిర్చి పంటలు పూర్తిగా నేలమట్టం అయ్యాయని రైతుకు అపార నష్టం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో యూరియా కొరతతోనే నష్టపోయిన రైతులను ఈ తుఫాను ప్రభావం వల్ల నిండా మునిగారని తెలిపారు. నష్టపోయిన రైతులను ధైర్యం నింపడానికి కనీసం క్షేత్రస్థాయిలో పరిశీలనకు వెళ్లలేని దౌర్భాగ్య స్థితిలో ప్రభుత్వం ఉండటం సిగ్గుచేటని పెద్ది విమర్శించారు. మార్క్ ఫైడ్, సీసీఐ కొనుగోలు కేంద్రాలను సకాలంలో ప్రారంభించక పోవడంతోనే రైతుల పంటలు కోతకు వచ్చిన కూడ పొలాల్లోనే ఉండటం వల్ల తుఫాను ప్రభావంతో ఇలాంటి నష్టాలు జరుగుతున్నాయనీ అన్నారు. దీనికి ప్రభుత్వమే పూర్తి భాధ్యత వహించాలనీ, అసమర్ధ పాలనలో అనేక రైతులు ఇబ్బందులు పడుతున్నారనీ అన్నారు. బీఆర్ఎస్ పాలనలో పంట నష్టపోయిన రైతుకు రెండు సార్లు నాటి సీఎం కేసీఆర్ ఎకరాకు పది వేల పంట నష్టపరిహారాన్ని అందజేసిన విషయం గుర్తించాలన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

వరద నష్టాలపై కేంద్ర బృందం క్షేత్రస్థాయి తనిఖీ

వరద నష్టాలపై కేంద్ర బృందం క్షేత్రస్థాయి తనిఖీ ▪️ మొంథా తుపాన్‌తో హనుమకొండలో...

క్రీడలతోనే యువతకు మానసిక ఉల్లాసం

క్రీడలతోనే యువతకు మానసిక ఉల్లాసం ఆత్మకూరు సర్పంచ్ పర్వతగిరి మహేశ్వరి రాజు కాకతీయ, ఆత్మకూరు...

ఇంత అన్యాయ‌మా..?

ఇంత అన్యాయ‌మా..? డోర్నకల్, మరిపెడ మునిసిపాలిటీల్లో బీసీల‌కు రిజ‌ర్వేష‌న్లు సున్నా మహబూబాబాద్‌లో 6 బీసీ...

మేడారం జాత‌ర‌కు పోటెత్తిన భ‌క్తులు

మేడారం జాత‌ర‌కు పోటెత్తిన భ‌క్తులు మేడారం నుంచి జాకారం వ‌ర‌కు ట్రాఫిక్ జాం గ‌ట్ట‌మ్మ...

పల్లె పండుగలో పశువుల పరేడ్‌

పల్లె పండుగలో పశువుల పరేడ్‌ నర్సంపేట సంక్రాంతి సంబరాల్లో జీవ జాతులు గేదెలు,...

గట్టమ్మ ఆల‌యంలో గుడి మెలిగే పండుగ‌

గట్టమ్మ ఆల‌యంలో గుడి మెలిగే పండుగ‌ ఆదివాసీ నాయకపోడు సంప్రదాయాలతో శుద్ధి పండగ...

ఐనవోలు ఆలయం భక్తుల విశ్వాసానికి ప్రతీక

ఐనవోలు ఆలయం భక్తుల విశ్వాసానికి ప్రతీక భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించాలి అధికారులు...

ముగ్గుల పోటీ విజేతలకు బహుమతుల ప్రధానం

ముగ్గుల పోటీ విజేతలకు బహుమతుల ప్రధానం కాకతీయ, దుగ్గొండి: సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img