epaper
Sunday, January 18, 2026
epaper

ఎక్సైజ్ శాఖలో వేధింపుల పర్వం

ఎక్సైజ్ శాఖలో వేధింపుల పర్వం
నిద్ర‌మాత్ర‌లు మింగిన లేడీ కానిస్టేబుల్‌
వ్య‌క్తిగ‌తంగా సీఐ దూషించిన‌ట్లుగా ఆరోప‌ణ‌లు
కొత్త‌గూడెం జిల్లా ఎక్సైజ్ శాఖ‌లో క‌ల‌క‌లం

కాకతీయ, కొత్తగూడెం రూరల్ : ఉద్యోగరీత్యా వ్యక్తిగత విషయాలు తెలియదు గాని ఎక్సైజ్ శాఖలో పనిచేస్తున్న మహిళ కానిస్టేబుల్ పై అదే శాఖలో పనిచేస్తున్న ఉన్నతాధికారి నిత్యం వేధింపులకు పాల్పడింది. దీంతో మనస్థాపానికి చెందిన సహచర ఉద్యోగి నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యయత్నానికి పాల్పడింది. ఈ సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎక్సైజ్ శాఖ కార్యాలయంలో శుక్రవారం చోటుచేసుకోగా ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది. ఎక్సైజ్ శాఖలో పనిచేస్తున్న మహిళా కానిస్టేబుల్ ను ఆమె వ్యక్తిగత కారణాలవల్ల అదే శాఖలో పనిచేస్తున్న అధికారి( సీఐ క్యాడర్) ఆమెపై విచక్షణంగా ప్రవర్తిస్తూ నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావ్ నువ్వు చేస్తున్న ఉద్యోగం ఏంటి నీ ప్రవర్తన మార్చుకోవాలి మీ ప్రవర్తన బాగాలేదు అంటూ తరచు వేధింపులకు గురిచేసింది. దీంతో మనస్థాపానికి గురైన ఆ మహిళ కానిస్టేబుల్ శుక్రవారం సాయంత్రం డ్యూటీ నిమిత్తం ఇంటికి వెళుతూ సిట్రజన్ టాబ్లెట్లను మింగి ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె నివాసం తిరువూరు దగ్గర వియ్యం బంజర అన్నట్లు సమాచారం. నిద్రమాత్రలు మింగిన ఆ మహిళ కానిస్టేబుల్ ఇంటికి చేరుకోగానే ఒక్కసారిగా కుప్పకూలి పడిపోయింది. దీంతో ఆందోళనకు గురైన ఆమె తల్లిదండ్రులు ఎంత పిలిచినా ఆమె పలుకక పోయేసరికి భయంతో సమీపంలోని ఆసుపత్రికి కుటుంబ సభ్యులు తరలించారు. ఈ విషయం తెలుసుకున్న కానిస్టేబుల్ తల్లిదండ్రులు జిల్లా ఎక్సైజ్ శాఖలో పనిచేస్తున్న సిఐను నిలదీసేందుకు శనివారం ఉదయం వచ్చారు. అప్పటికే ఆమె అందుబాటులో లేకపోవడంతో తల్లిదండ్రులు ఆగ్రహించి మరొక్కసారి ఇలాంటి సంఘటన చోటు చేసుకుంటే మాత్రం సహించేది లేదంటూ హెచ్చరించి వెళ్లినట్టు సమాచారం.

నేను ఎవరిని ఎమి అనలేదు నాకేం సంబంధం లేదు ; ఫోన్లో వివరణ ఇచ్చిన సీఐ
వేధింపులు గురి చేస్తున్నానంటూ ఒక మహిళ కానిస్టేబుల్ ఆత్మహత్యయత్నానికి పాల్పడం నాకు ఎలాంటి సంబంధం లేదని నేను ఎవరిని వేధింపులు గురి చేయలేదని అందరూ కలిసికట్టుగా ఉద్యోగం చేస్తామని ఎక్సైజ్ శాఖ సీఐ పలు ఆరోపణలపై వివరణ ఇచ్చారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

సీపీఐ శతాబ్ది సభకు సర్వం సిద్ధం

సీపీఐ శతాబ్ది సభకు సర్వం సిద్ధం ఎరుపు మ‌యంగా మారిన ఖ‌మ్మం జిల్లా...

పెండింగ్ పనులు పూర్తి చేయండి..!

పెండింగ్ పనులు పూర్తి చేయండి..! రోడ్డు విస్తరణకు ప్రజల సహకారం అవసరం ప్రజలను ఒప్పించి...

లాటరీతో మహిళా రిజర్వేషన్ల ఖరారు

లాటరీతో మహిళా రిజర్వేషన్ల ఖరారు ఐదు మున్సిపాలిటీల్లో వార్డుల కేటాయింపు ప్ర‌క్రియ పూర్తి రాజకీయ...

మున్సిపల్ “పోరు”కి సిద్ధం

మున్సిపల్ “పోరు”కి సిద్ధం కొత్త‌గూడెం కార్పోరేష‌న్‌కు తొలిపోరుకు రంగం సిద్ధం ఎస్టీ జ‌న‌ర‌ల్‌కు మేయర్...

విద్యార్థుల సమరశీల పోరాటాలు తీవ్రతరం చేయాలి

విద్యార్థుల సమరశీల పోరాటాలు తీవ్రతరం చేయాలి ఖమ్మంలో పీడీఎస్‌యూ రాష్ట్ర మహాసభలు పీడీఎస్‌యూ రాష్ట్ర...

కమ్యూనిస్టుల ఐక్యత అత్య‌వ‌స‌రం

కమ్యూనిస్టుల ఐక్యత అత్య‌వ‌స‌రం పోరాట పంథాలో మార్పు అనివార్యం సంపద దోచుకునేవారే దేశభక్తులా? శతాబ్ది ఉత్సవాలు...

వురిమళ్ల సునందకు ‘అలిశెట్టి సాహిత్య అవార్డ్ ప్రదానం……

వురిమళ్ల సునందకు 'అలిశెట్టి సాహిత్య అవార్డ్ ప్రదానం...... పెద్దింటి అశోక్ కుమార్ చేతుల...

వందేళ్ల స్పూర్తితో పోరాటాలకు పదును!

వందేళ్ల స్పూర్తితో పోరాటాలకు పదును! శతాబ్ది ముగింపు సభకు ఖమ్మం గడ్డ సిద్ధం ఎర్రజెండాతోనే...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img